Tuesday, November 13, 2012

శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు?





సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే.  శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది  భామలతో  శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు.  అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి 


పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే  శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది. 

No comments:

Post a Comment